13, ఆగస్టు 2020, గురువారం

గాయత్రీ ఛందస్సులో వృత్తాలు

గాయత్రీ ఛందస్సులో పాదానికి 6 అక్షరాలు. ఈ ఛందస్సులో మొత్తం 26 = 64 వృత్తాలు ఏర్పడతాయి. కాని తెలుగు ఛందస్సులో వృత్తపాదం చివర గురువు ఉండాలి కాబట్టి మనకు పనికివచ్చేవి 32 మాత్రమే.

  1. IIIIIU న-స: సరి
  2. IIIIUU న-య: శశివదన
  3. IIIUIU న-ర: నిరసిక
  4. IIIUUU న-మ: గుణవతి
  5. IIUIIU స-స: తిలక
  6. IIUIUU స-య: కమని
  7. IIUUIU స-ర: మృదుకీల
  8. IIUUUU స-మ: అభిఖ్య
  9. IUIIIU జ-స: కుహీ
  10. IUIIUU జ-య: అజరస్క
  11. IUIUIU జ-ర: వళీముఖి
  12. IUIUUU జ-మ: కంజ
  13. IUUIIU య-స: మశగ
  14. IUUIUU య-య: సోమరాజి
  15. IUUUIU య-ర: కఛ్ఛపి
  16. IUUUUU య-మ: పంథా
  17. UIIIIU భ-స: సౌరభి
  18. UIIIUU భ-య: ఈతి
  19. UIIUIU భ-ర: శునకం
  20. UIIUUU భ-మ: సింధురయ
  21. UIUIIU ర-స: కర్మద
  22. UIUIUU ర-య: పికాళి
  23. UIUUIU ర-ర: విజోహ
  24. UIUUUU ర-మ: కరేణు
  25. UUIIIU త-స: వసుమతి
  26. UUIIUU త-య: తనుమధ్య
  27. UUIUIU త-ర: స్థాలి
  28. UUIUUU త-మ: వభ్రూ
  29. UUUIIU మ-స: నిస్క
  30. UUUIUU మ-య: తంత్రి
  31. UUUUIU మ-ర: అవోఢ
  32. UUUUUU మ-మ: విద్యుల్లేఖ


మనం క్రమంగా ఈ‌ వృత్తాలన్నీ‌ పరిశీలిద్దాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి